

జనం న్యూస్ మే 17 ముమ్మిడివరం ప్రతినిధి
స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్ ఆధ్వర్యంలో గోల్డ్ మార్కెట్ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల వినాయకరావు (గణేష్), మునిపల్స్ కౌన్సిలర్స్ చిట్టూరి పెద్దబాబు, కట్టోజు సన్నాయి దాసు ఆశెట్టి ఆదిబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, వాకర్స్ హెల్త్ క్లబ్ గవర్నర్ సప్పా నాగేశ్వరరావు నూకల సత్యనారాయణ.పట్నాల రమణ యర్రమల్లి సత్యనారాయణమూర్తి.కుడిపూడి త్రినాథ్,సెక్రెటరీ బురగాయల శివరామకృష్ణ, ట్రెజరర్ పడాలి నాయుడు, చింతలపూడి సత్తిబాబు వాసిరెడ్డి సుబ్రమణ్యేశ్వరరావు వలవల శివరావు రవణం బాలాజీ యర్రంశెట్టి నారాయణమూర్తి రాయుడు నాని, దొంగ రాంబాబు నమ్మిన వీరబాబు వలవల వెంకటరెడ్డి నాయుడు పచ్చి గొళ్ళ రాజా తదితరులు పాల్గొన్నారు