

జనం న్యూస్ మే 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం
పేట మండలంలోని మైలారం గ్రామానికి అబ్బోజు లింగమూర్తి కుమారుడు వంశీకృష్ణ వివాహం వరంగల్ లోని కీర్తి గార్డెన్ లో జరుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ వివాహం కార్యక్రమానికి ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..