Listen to this article

జనం న్యూస్ మే 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం

పేట మండలంలోని మైలారం గ్రామానికి అబ్బోజు లింగమూర్తి కుమారుడు వంశీకృష్ణ వివాహం వరంగల్ లోని కీర్తి గార్డెన్ లో జరుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ వివాహం కార్యక్రమానికి ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..