

జనం న్యూస్ మే 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం బీఆర్ఎస్ మండల పాత నాయకులు తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి తో హైదరాబాద్ లో సమావేశంలో మండలం లోని తాజ రాజకీయ పరిస్థితిలు పార్టీ విషయాలపై చర్చించుకున్నారు అలాగే పార్టీ. బలోపేతం కోసం దిశానిర్దేశం చేశారని వారు వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ లో ఇటివల పాత నాయకులు కొత్త నాయకులు మాజీ స్పీకర్ తో భేటీ అవడం ప్రాధాన్యత ను సంతరించుకుంది ఈ సమావేశంలో పొడి శెట్టి గణేష్ ఆడప ప్రభాకర్ ఇమ్మడి శెట్టి రవీందర్ కొత్త గట్ల సాయి అరికిల్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు….