Listen to this article

జనం న్యూస్ మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


తుర్పు గోదవరి జిల్లా రాజమం వెంద్రవరం లో తిరంగా యత్ర లో పాల్గోన్న – గనిశెట్టి

తుర్పుగోదవరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ గాట్ వద్ద ఎన్డీఏ కూటమి నాయకత్యంలో జరిగిన తిరంగా యత్రకు, ముఖ్య వక్తగా రాష్ట్ర బిజేపి అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు, శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి , బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుల ఎమ్మెల్సీ సోము వీర్రాజుగారు, కుటామి ఎమ్మెల్యే లు ఆదిరెడ్డి వాసుగారు, కందుల దుర్గేష్ , నల్లమెలి రామకృష్ణ రెడ్డి, బత్తుల బలరామ కృష్ణ గారు పాల్గోని, ముఖ్య వక్త పురందేశ్వరి మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ కోట్లాది మంది భారతీయుల మనో భావాలకు ప్రతిక, ఇది మన సైన్యం సాధించిన ఘనవిజయం, ఈ విజయం మన సైనికుల వీరత్వానికి మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం కాబట్టి సైనికులకు మర్దత్తుగా, దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారి కి సమర్ధత సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ”బ్యానర్ మీద మే5 నుండి 23 వరకు వ్యాప్తంగా జరిగే “తిరంగా యాత్ర” లో ఈ రోజు పాల్గొన్న అన్ని శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకి, రాజమండ్రి ప్రజానికానికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినియర్ బిజెపి నాయకులు పోడూరి లక్ష్మి నారయణ, రాజమండ్రి బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్రగారు ,ప్రదాన కార్యదర్శులు గుర్రాల వెంకట్రావులు ,రాష్ట్ర ఓ బి సి అధ్యక్షులు ఆర్. గోపిగారు, కొనసీమ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.