

.. జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం హైదరాబాద్ లోని ఎఫ్ టీ సి సి ఐ హాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 11 ఓల్డ్ మహబూబ్నగర్ కూర్నాల్ అనంతపురం కర్ణాటక నుండి బెస్ట్ స్పీకర్ అవార్డు 2025 ఏకశిల ఇంటర్నేషనల్ స్కూల్ లో వైస్ ప్రిన్సిపాల్ మరమాథెమాటిక్స్ టీచర్ గా గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న మండలంలోని పత్తి పాక గ్రామానికి చెందిన బుర్రి రామాంజనేయులు ఇంపాక్ట్ ఇంటర్నేషల్ ద్వారా బెస్ట్ స్పీకర్ అవార్డ్ పొందారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాకు ఈ గుర్తింపు నా జీవిత ప్రయాణం లో ఒక టీచర్ వైస్ ప్రిన్సిపాల్ ప్రతిభావంతమైన మోటివేషలన్ స్పీకర్ గా ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది ఇది కేవలం ప్రారంభ మాత్రమే అని నేను నమ్ముతున్నాను ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో.ఫౌండర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గంపా నాగేశ్వరరావు రావు ఎన్ వి పి నూనే సుదర్శన్ ఎన్ వి పి కె మాధవి రీజినల్ ప్రెసిడెంట్ ధీర ధీర రవీంద్ర. ప్రోస్టేట్ ఆర్ పి కె మహేంద్ర తదితరులు పాల్గొన్నారు…..