Listen to this article

జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఈరోజు విజయనగరం మండలం ద్వారంపూడి గ్రామంలో నిన్న కారు లాక్ డోర్ పడి ద్వారంపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన తెలుసుకొని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వారి కుటుంబాలను పరామర్శించారు ఈ ఘటన తీవ్రంగా తలచి వేసిందని,చనిపోయిన పిల్లలు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన,వైఎస్ఆర్సిపి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారుజిల్లా కేంద్ర ఆసుపత్రిలో ద్వారపూడి గ్రామంలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసింది…చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుగారు