

జనం న్యూస్ 19 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి
భీమారం మండల కేంద్రంలోని మంగళవారం రోజున రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ విచ్చేస్తున్న సందర్భంగా భీమారం, జిల్లా ప్రజా పరిషత్ విద్యాలయం నందు సభ వేదికను పరిశీలిస్తున్న , డిసిపి వెంకటేశ్వర్లు ఎమ్మార్వో సదానందం ఎంపీడీవో మధుసూదన్ సతీష్ రెడ్డి జైపూర్ ఎమ్మార్వో మరియు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ నాయకులు పోడేటి రవి మాజీ జెడ్పిటిసి భూక్య తిరుమల లక్ష్మణ్ పాల్గొనడం జరిగింది