

(జనం న్యూస్ మే 20. చంటి)
రైతులకి విద్యుత్ అంతరరాయం ఉండకూడదని మన స్థానిక నాయకుల ప్రోత్సాహంతో “132kV” ముబారస్పూర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తో 10/16 MVA PTR కరెంట్ సరిపోవడం లేదని తెలుసుకొని మన స్థానిక నాయకులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా “పణ్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్లడం తో వెంటనే ఆర్థిక & విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క దృష్టికి కి విషయాన్ని తెలిపి అతి తక్కువ సమయంలొనె పాత PTR స్థానంలో 31.5MVA PTR సాంక్షన్ చేయడం సంతోషకరం రేపు అనగా 19/05/2025 రోజున ఉదయం 10:00గం.లకు ట్రాన్స్ఫార్మర్ 132kV ముబరస్పుర్ సబ్స్టేషన్ లో ముఖ్య అతిథిలు
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా”పణ్యాల శ్రవణ్* కుమార్రెడ్డి తో ఆన్ చేడం జరిగింది కావున రైతులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్య కర్తలు, ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులు పాల్గొనడం జరిగింది .