Listen to this article

జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా


ఈరోజు అంతర్జాతీయ మెట్రాలజీ (తూనికలు కొలతలు) దినోత్సవం సందర్బంగా అమలాపురం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ (ఇన్స్పెక్టర్ , జీ.వి.ప్రసాద్) వారు కార్యాలయంలో వ్యాపారస్తులతో అవగాహన సదస్సు కార్యక్రమాని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చాంబర్ అద్యక్షులు బోణం సత్య వర ప్రసాద్ గోల్డ్ మార్కెట్ స్టెట్ ట్రెజరర్ అనిల్ కుమార్ జైన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మెకా వెంకట సుబ్బారావు చింతలపూడి సత్తిబాబు గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తులు సెక్రెటరీ రాయుడు నాని ట్రెజరర్ చవాకుల కృష్ణ అనుపో శీను వినియెగదారుల అసోసియేషన్ నాయకులు అమరేశ్వరరావు అభిరామ్ మరియు వ్యాపారస్తులు ఈ సమావేశం జరిగింది [: వ్యాపారస్తులకు తగు సూచనలు చేయడం జరిగింది ఈ సమావేశంలో తునికలు కొలతల శాఖ అధికారులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు ను ఘనంగా సన్మానించడం జరిగింది