Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

పట్టణంలో ని NRT సెంటర్ లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనం లో ఉన్నందున సొంత కోర్టు భవనం నిర్మాణనికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను కలసి విన్నవించారు. ఈ విషియం పై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు. శాసనసభ్యులు స్పందించి త్వరలో దీనిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.