

జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం
ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ఏమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన ముమ్మిడివరం నియోజకవర్గం మినిమహానాడు జరిగింది. మాజీమంత్రి చిక్కాల రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తులు సాయి, మోకా ఆనంద సాగర్, చిల్లు అశోక్ ,నాగిడి నాగేశ్వరరావు, తాటి నరసింహారావు, దాట్ల పృధ్వీరాజ్, దాట్ల పవన్, చెయ్యరు నడింపల్లి సుబ్బరాజు గొల్ల కోటి దొరబాబు , ఆకాశం శ్రీను, త్పవటపల్లి నాగు, త్పవటపల్లి శ్రీను, దాట్ల బాబు, వాసంశెట్టి అమ్మాజీ నియోజకవర్గం ముఖ్య నాయకులు, భారీగా కార్యకర్తలు హజరయ్యారు కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కడపలో జరిగే మహానాడు సభకు భారీగా తరలి వెళ్లాలని నిర్ణయించారు.

