

మే 20 జనం న్యూస్ వెంకటాపురం మండలం
వెంకటాపురం మండలంలో ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రానిబోయిన ప్రభాకర్ వయస్సు(35)మృతి చెందాడు అతనికి భార్య శిరీష, కుమార్తెలు పనణిత శ్రీ, జస్విత శ్రీ ఉన్నారు తండ్రిని కోల్పోయిన కుటుంబాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్ కుటుంబ సభ్యుల్ని పరమార్పించి ఎనిమిది వేల రూపాయలు 50 కేజీల రైస్ బ్యాగ్ అందజేసి అనాధ పిల్లలకి అందరూ అండగా నిలవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ సభ్యులు, సాలెం సుధాకర్, కుక్కురి, రాజు మాచర్ల నాగరాజు, బట్ట వెంకటేశ్వర్లు బంధ రాములు కృష్ణారావు కుంట రఘుబాబు పొన్నగంటి ప్రసాదు, బట్ట మోహన్ రావు, కృష్ణ, పురుషోత్తం, కృష్ణమూర్తి, సాయి కిరణ్, సాంబం, శ్రీకాంత్, చారి తదితరులు పాల్గొన్నారు