Listen to this article

(జనం న్యూస్ మే 21.చంటి )


ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో రైతు వేదికలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ రైతులకు పంటలు పండించడంలో ఉన్న సమస్యలను శాస్త్రవేత్తలు వారికి వివరించడం జరిగింది. వరి మొక్కజొన్న పత్తి కూరగాయలు వివిధ రకాల పంటలను గురించి రైతులకు ఏ విధంగా పండించాలో వారికి అవగాహన కల్పించడం రైతుల కోసమే వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి రావడం కోసమే మొక్కజొన్న పండించడంలో వీల్టు సమస్య ఉన్న రైతులకు తగు సూచనలు చేసి వీటి తట్టుకునే రకాలను ఆమె వివరించడం జరిగింది మొక్కజొన్న సాగు చేసే రైతులకు అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. వరీ పండించే రైతులు పంటలో ఏ టైం లో ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో శాస్త్రవేత్తలు రైతులకు వివరించడం జరిగింది. పత్తి పంటలో అధిక దిగుబడులు ఎలా తీయాలో శాస్త్రవేత్తలు ఈ రైతులకు మందుల విషయంలో ఎరువులు ఎలా వేసుకోవాలో వారికి అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం తోరణాల సిద్దిపేట .శ్రీదేవి. ఏ సరిత శాస్త్రవేత్త .ARS దోర్నాల బి సత్య అన్వేష్ AO. అక్బర్ పేట భూంపల్లి. A. పరశురాంVAS . దౌల్తాబాద్ P. రజనీకాంత్ ఏ ఈ ఓ.C. సంతోష్ కుమార్AEO.L. శిరీష.AEO.D. సునంద.A.E.O. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది