

జనం న్యూస్ మే 21
భారతరత్న. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 34 వర్ధంతి వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంlo మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఈ కార్యక్రమనికి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అనిల్, యూత్ అధ్యక్షులు ప్రశాంత్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల ఓటు హక్కు కల్పించిన ఘనత ,భారతదేశ చిత్రపటాని ఐటి రంగంలో ప్రపంచ చిత్రపటంలో ఉంచిన ఘనత ,గ్రామాల అభివృద్ధికి ఎంతో ద్రోహం చేసిన రాజీవ్ గాంధీ ఆశయాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందిగా కోరడమైనది .వాంకిడి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మండో కార్ అనిల్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ కిసాన్ సెల్ అధ్యక్షులు జబోరే గణేష్. బెండర గ్రామ అధ్యక్షులు వాడై పాండు, జైతపూర్ గ్రామ అధ్యక్షులు కోలే పత్రు,
కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు జాడే సోమ,సుధాకర్,తదితరులు పాల్గొనడం జరిగింది