

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో శివ మార్కండేయ దేవస్థానం నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద జై బాపు జైభీమ్ జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేపట్టారు అనంతరం అంబేద్కర్ సెంటర్ ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక జేడ్పీటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజల్లో మంచితనం ఉన్న వారికి మొదటి ప్రధాన అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పద్మశాలి రాష్ట్ర మినిమం వేజేనెస్ అడ్వైజరీ మెంబర్ బాసాని చంద్రప్రకాష్ బిసీ రాజ్యాధికార సమితి నాయకులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొమురయ్య పెద్ద కోడాపాక పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ (బుజ్జి అన్న) మాజీ సర్పంచ్ అబ్బుప్రకాష్ పత్తి పాక మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి మాజీ పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి నాయకులు దుబసి కృష్ణమూర్తి చిందం రవి మారపెల్లి వరదరాజు రాజేందర్ బాసాని మార్కండేయ కట్టయ్య తదితరులు పాల్గొన్నారు…