

జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి
మెట్రోకామ్ ఫార్మసీ కంపెనీ అధినేత శ్రీ నందెపు వెంకటేశ్వరరావు , విజయలక్ష్మి దంపతులచే వైజాగ్ నగరంలో పరవాడ ఏరియాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి గుడి విగ్రహావిష్కరణలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంధం పల్లం రాజు , అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ , టిడిపి సీనియర్ నాయకులు అల్లాడి శరత్ బాబు పాత్రికేయ మిత్రులు మండేలా బాబి , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు , కౌన్సిలర్ చిక్కాల రాంబాబు కొమ్ములు సురేష్ నమ్మిన వీరబాబు భవిష్యత్ నాగబాబు చిక్కాల రవికాంత్ గోకర కొండ సూరిబాబు పోలిశెట్టి నాయుడు తాటికాయలు సురేష్ యర్రంశెట్టి కాశీ విశ్వేశ్వరరావు అమలాపురం ప్రముఖులు పాల్గొన్నారు