Listen to this article

బిచ్కుంద మే 22 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, సాహిల్ శెట్కార్, ఖలీల్, సీమ గంగారం, ముజీబ్, దిగంబర్ మారుతి, తదితరులు పాల్గొన్నారు