

జనం న్యూస్, మే 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
గణితం సామర్థ్యములు విద్యార్థుల లో పెంపొందించాలి ఈ రోజు గణితం బోధనపద్ధతులు, అంకెలు, సంఖ్యలు సులభ పద్ధతి లో గుర్తింపు, కూడికలు, తీసివేతలు, గుణకార, భాగహర పద్ధతులు, సులభ మార్గాలు, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి, ని గణితం లో మెరుగైన సామర్థ్యముల సాధన కు ఆవలంభించవలసిన మార్గం పై పూర్తి స్తాయి శిక్షణ పొందారు. మండల విద్యాధికారి,పిల్లలు గణితం లో చాలా వెనకబడి ఉన్నారు, అభివృద్ధి చేయుటకు సూచనలు చేసారు. ఈ రోజు ఉపాధ్యాయులకు. స్ట్రెస్ మేనేజ్మెంట్ పై ప్రముఖ మానసిక నిపుణులు సాంబామూర్తి, గెస్ట్ లెక్చరర్ ఇప్పించడం జరిగింది. ఈ రోజు ఉపధ్యాయులు పూర్తిగా హాజరు అయి ఉత్సహంగా పాలొగొన్నారు. గణితం రిసోర్స్ పర్సన్ లు గా బాలకిషన్, కమలాకర్ రెడ్డి, ఉన్నారు.
