Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 23.

తర్లుపాడు గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఈ ఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి సాయి మోహన్, కారంపూడి రమణాచార్యులు వేద మంత్రోత్సరణ నడుమ ఘనముగా జరిగాయి, విచ్చేసిన భక్తులకు తీర్దప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమం లో కుందురు చిన్న కాశీరెడ్డి భవనం రామకృష్ణ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి, చినమనగొండ శ్రీనివాసులు,గోసు శ్రీనివాసులు, బాసాని గాలిరెడ్డి,గుణుపూడి వెంకటేశ్వర్లు ఈర్ల నాసరమ్మ,భక్తులు పాల్గొన్నారు