Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 23.

తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల మీ సేవ షేక్ యాసిన్ వద్ద కొత్తగా ఏ పి ఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ ను గురువారం డి యం నరసింహులు ప్రారంభించారు ఈ కార్గో పార్సిల్ సర్వీస్ ను తర్లుపాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో టీ ఐ రమేష్ బాబు, కార్గో బుకింగ్ ఆఫీసర్ భాస్కర్ పాల్గొన్నారు