Listen to this article

(జనం న్యూస్ చంటి మే 23)

ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు ఇంతకు ముందు ఆగ్రోస్ వద్దనే జీలుగు బస్తాలు ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా రైతు వేదికలో అప్లికేషన్లు పెట్టేసరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రొద్దున 6 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే కొంతమంది 9 గంటలకు గంటలకు వచ్చి రైతు వేదికలో నిలబడ్డారు సరైన సమాచారం లేకపోవడంతోనే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు కావున ఇప్పటికైనా తమ పై అధికారులతో మాట్లాడి రైతులకు సకాలంలో జిలుగు బస్తాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు .రైతులకు పూర్తి సమాచారం అందేలా చూడాలని రైతులు ప్రతి ఒక్క రైతుకు జిలుగు బస్తాలు అందాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో AO. సత్య అన్వేష్. AEO రజినీకాంత్. AEO శిరీష.AEO సునంద పాల్గొన్నారు.