Listen to this article

జనం న్యూస్ మే 23 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

రాందేవ్ రావ్ ఆసుపత్రి సీఈఓ యోబు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా కూకట్ పల్లి జర్నలిస్టులు గడ్డమీద బాలరాజు, నవీన్ రెడ్డి, నాగరాజు యాదవ్, కైలాష్, కిరణ్, మహేందర్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్కే పటేల్ శ్రావణ్ లు ఆయనకు షాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.