

జనం న్యూస్,మే23, అచ్యుతాపురం:
అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులు తిమ్మరాజుపేట లోగల డావెన్సి పాఠశాలలో ఈనెల 24,25,26 న మూడు రోజులు పాటు జరుగుతున్నాయని, ఈ శిక్షణ తరగతుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తారని ఈ శిక్షణ తరగతులు జయప్రదం కావాలని పూర్వ నాయకులు ఆళ్ల చంద్రకళ రూ.5 వేలు విరాళంగా అందించారని ఐద్వా నాయకులు తెలిపారు. జరిగింది.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం, ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.