

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు టౌన్ నందు కీర్తన గోల్డ్ లోన్స్ బ్రాంచ్ ను ప్రారంభించిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ,
మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బెస్త సుబ్రహ్మణ్యం, ధనంజయ నాయుడు, చీనే పల్లి హరీష్ , ఆడపూర్ స్కూల్ చైర్మన్ ఇరువురు మురళి, మన్నెం నాగరాజా, గూగుల్లో సుబ్బరాయుడు, ఆడపూరు కృష్ణారెడ్డి , వార్డ్ మెంబర్ నాగేంద్ర, వార్డ్ మెంబర్ మస్తాన్, వైస్ సర్పంచ్ వెంకటయ్య , కీర్తన గోల్డ్ లోన్స్ ఎంప్లాయిస్ మరియు మండల నాయకులు కూటమి ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.