

జనం న్యూస్ మే 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డు పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి 16 మంది సిబ్బందికి టౌన్ లో విలీన గ్రామాల్లో సిబ్బందికి సబ్బులు నూనె 84వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు చేతుల మీదుగా ఈరోజు ఉదయం శానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ చూచుకొండ రమణ శానిటరీ సిబ్బంది గణేష్ మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.//