

జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామ ప్రజాలు దాదాపు 50 మంది హనుమాన్ మాల వేయగా అందులో ముగ్గురు యువకులు హనుమాన్ మాల వేసి వారి యొక్క హనుమాన్ దేవుని పైన ఉన్న భక్తిని చాటుకున్నారు అందులో మాలోతు తిరుపతి సూర్య నాయక్ తండ గ్రామం నుండి అయోధ్య వరకు సైకిల్ యాత్ర దాదాపు 1280 కిలోమీటర్లు చేశారు అలాగే బానోతు జవహర్ లాల్ భూక్య నరేష్ సూర్య నాయక్ తండ గ్రామం నుండి కొండగట్టు వరకు దాదాపు 180 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆ విషయాన్ని తెలుసుకున్న తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ వారికి వారి యొక్క భక్తిని మెంచ్చి సాలువతో సన్మానం చేశారు…..