Listen to this article

జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్దిదారులు ఇళ్ల ను నిబంధనల ప్రకారం కట్టుకోవాలని హౌసింగ్ పిడి రవీందర్ తెలియజేశారు కార్యక్రమంలో సమావేశం ఏర్పాటు లో మండలంలో అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాగా ఈ సందర్భంగా పిడి రవీందర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం కొలతల ప్రకారం ఇళ్ల ను కట్టుకోవాలని అన్నారు ఒక్క ఇళ్లు కు ప్రభుత్వం ప్రవేశపెట్టినది రూపాయలు 5 లక్లలు ఇవి నాలుగు విడతలుగా విడుదలగా ఇవ్వబడును బేస్ మెంట్ లేపే వరకు లక్ష రూపాయలు లెంటర్ వరకు లక్ష రూపాయలు స్లాబ్ పూర్తి అయిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇల్లు మొత్తం పూర్తి నిర్మాణం బాత్రూం టాయిలెట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా విడుదల చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర పరకాల లేబర్ అధికారి వినోద్ కుమార్ హౌసింగ్ ఏఈ తేజ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు….