

జనం న్యూస్ 25మే పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యలయం లో టీపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కెక్ కట్ చేసి, స్వీట్స్, అరటిపండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ లు తోట మల్లేశం,మద్దేల సుధీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, చెట్ల కిషన్,లింగంపెల్లి మహేష్,గ్రామ శాఖ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్లురి ప్రవీణ్ కుమార్,నాయకులు కడారి తిరుపతి,పూసాల తిరుపతి, మాజీ ఎంపిటిసి మందపెల్లి అంజయ్య,మాజీ సర్పంచ్ రవి నాయక్,ఐలేని వంశీదర్ రావ్,మూల రాంరెడ్డి,బొమ్మగోని జితేందర్ గౌడ్,దీకొండ మహేందర్,తడగొండ కుమార్, కళ్ళేపెల్లి దుబ్బరాజు, గుడివందుల సుధాకర్, కుంటాల బాబు తదితరులు పాల్గొన్నారు,