Listen to this article

జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని కాట్రపల్లి గ్రామంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు దేవేందర్ ఆధ్వరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు (ఎన్ జీ ఓ) పుష్పగిరి కంటి హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి. వచ్చి కంటి పారిక్సయా చేశారు వారిలో ఈ ఎక్స్ ఎంపీటీసీ. ఎస్. గౌస్. ఈ ఎక్స్. సర్పంచ్ ఒంటెరు. వానమ్మా వీరస్వామి.సునిల్. రాజకుమార్.కర్ణాకర్. గ్రామ ప్రజలు పాల్గొన్ని వారి కంటి పరీక్షలు చేయించుకున్ని బానోతు దేవేందర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు…..