Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : నర్సరావు పేట లోని రైల్వేస్టేషన్ ప్రక్కన రైలు పట్టాల పై సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. నల్ల ఫ్యాట్,పింక్ కలర్ షార్ట్ ధరించి యున్నారు. ఈ నెల 23 వతేది సాయంత్రం 7.30 నిమిషాలకు రైలు పట్టాల కింద పడి చనిపోయారు. ఈ విషయాని రైల్వే పోలీసులు గుర్తించారు. అదే విధంగా నాదెండ్ల మండలం లోని సాతులూరూ వద్ద ఉన్న రైలు పట్టాలపై మరో వ్యక్తి అదే రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి. వీరి ఆచూకీ తెలిసిన వారు రైల్వే యస్.ఐ కి 9440438256 సెల్ కు సమాచారం తెలియజేయాలని కోరారు