Listen to this article

బిచ్కుంద మే 26 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీలో జీలుగు విత్తనాల పంపిణీ సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఒక జిలుగు బ్యాగు 30 కేజీ లు ఆ బ్యాగు ఖరీదు రూపాయలు 2137.50 ఉంటుంది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్ దయానంద్ ,సీఈవో సాయి ప్రకాష్ మరియు సొసైటీ డైరెక్టర్లు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.