Listen to this article

డోంగ్లి మే 26 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్: డోంగ్లి మండలంలో ని సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో సిర్పూర్ గ్రామము నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక బులోరో వాహనం లింబూర్ గ్రామంలో పట్టుకున్న డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా బొలెరో వాహనాన్ని మద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది .మంజీర నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ హెచ్చరించారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.