

జనం న్యూస్ మే(26) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ
కేంద్రంలో సోమవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వం అర్హులైన అందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ వికాసం లోన్లు ఇవ్వాలని రోడ్డుపై ధర్నా చేసినారు. భూపాల్ రెడ్డి, పుణ్య,యాకూబ్,రవి,యాదగిరి, ఉప్పలయ్య మరియు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.