

జనంన్యూస్. 26. సిరికొండ ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని న్యావానంది గ్రామ పరిధిలోని నారాయణ పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశానుసారం నేడు ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇండ్లు మంజూరు చేయడం జరిగినది అందులో భాగంగా నేడు నారాయణ పల్లి లో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సెక్రెటరీ శ్రీధర్. మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గొల్ల జనార్ధన్. వీరు. ముష్కిల్ నరేందర్ మామిడి కింది నరేందర్. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ మెంబర్ మాల ముత్తన్న మరియు లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణ పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు