

జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మరియు ఆర్డీవో , ఎమ్మార్వో , డిచ్ పల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్థలం పరిశీలించడం జరిగింది… వారితో పాటు ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ గారు డిచ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్. జిల్లా బంజారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదగిరి , భోజన్న, తూంపల్లీ మోజీరాం నాయక్, బలరాం నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు.