Listen to this article

(జనం న్యూస్ మే 26 చంటి)

దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రేపు అనగా మంగళవారం తేది 27-05-2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి 05:00 గంటల వరకు 33KV ముబారస్పూర్ , దొమ్మాట, గోవిందా పూర్ పిడర్ల లో లైన్ కింద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించుట మరియు లైన్ మెయింటెనెన్స్ కారణంగా మూడు సబ్స్టేషన్ల పరిధిలో గల గ్రామాలన్నింటికీ గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది కావున వినియోగదారులు రైతులు, విద్యుత్ సంస్థకు సహకరించగలరని దౌల్తాబాద్ AE పి శ్రీనివాసరావు చెప్పడం జరిగింది.