Listen to this article

జనం న్యూస్ మే 26(నడిగూడెం)

మండలం లోని రామాపురం గ్రామం లో బాల గురప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు గంపలను ఎత్తుకొని డప్పుచప్పళ్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.