Listen to this article

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి..శ్రీనివాస్.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని మోపాల్. డిచ్పల్లి. జక్రాన్ పల్లి. నిజామాబాద్ రూరల్ లో. భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తల విస్తుతస్థాయి సంస్థ గత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కొట్నాక్ తిరుపతి జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తహర్బిన్ హాందన్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్ రెడ్డి పిసిసిటీలిగేట్ సభ్యులు శేఖర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి ఐడిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్. మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి మోపాల్ మండల అధ్యక్షులు సాయి రెడ్డి నిజామాబాద్ రూరల్ మండలం అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ జక్రాన్ పల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు రవీందర్ కేతావత్ సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.