

జనం న్యూస్ మే 28 ముమ్మిడివరం ప్రతినిధి
ఈరోజు ఐ పోలవరం మండలం ఐ పోలవరంలో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దేశ సంస్కృతిని కాపాడినటువంటి పవిత్ర మూర్తి గూర్చి అందరికీ తెలియజేయడం జరిగినది అలాగే మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతులు కావాలని ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెంది ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరరావు ఐ పోలవరం మండల అధ్యక్షుడు సఖిరెడ్డి శ్రీనివాస్ బిజెపి నాయకులు గాదిరాజు గౌరీ శంకర్ సుబ్బరాజు సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథరాజు ముమ్మిడివరం ఖండ. ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు శీలం కృష్ణ గంట్రోతు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
