

జనం న్యూస్ మే 28 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
శ్రీ భరత్ కనుమూరి ఈ రోజు కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా జీవితకాల సభ్యత్వం అందుకున్నారు. అనంతరం పార్టీ నిధుల కోసం 20 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబు నాయుడు గారికి అందచేసినారు కనుమూరి రాకతో తెలుగుదేశం పార్టీ నాయకులూ హర్షం వ్యక్తం చేశారు