Listen to this article

మే 28 జనం న్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి

ఈరోజు వెంకటాపురం మండలానికి నూతనంగా వచ్చిన తాసిల్దార్ వేణుగోపాల్ గారికి బిజెపి మండల కమిటీ తరఫున శాలువాతో సన్మానించి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామెల్ల రాజశేఖర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ మెంబర్ బొల్లె సునీల్, సీనియర్ నాయకులు వేమసుందర్, ప్రధాన కార్యదర్శి నోముల శ్రీ కిషన్, ఎస్టీ మోర్చా మట్టి రమేష్, కిసాన్ మోర్చా తోట సతీష్ ఉపాధ్యక్షుడు తదితర కార్యకర్తల పాల్గొనడం జరిగింది