

.జనం న్యూస్ మే 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమిటీ ఇంఛార్జి. కొమ్ముల భాస్కర్ మామిడి పల్లి సాంబయ్య పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపెల్లి రవీందర్ (బుజ్జన్న) ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు గా మారెపల్లి రాజు (వరదరాజు) ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ బాసాని చంద్రమౌళి ప్రధాన కార్యదర్శి లు గా మామిడి సుధర్శన్ కార్యదర్శిలుగా బేరుగు సతీష్ బొల్లపెల్లి సదానందం కోశాధికారి గా అల్లె శంకర్ ప్రధాన కార్యదర్శి లు గా వలుపదాసు వెంకటరమణ ను మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వలుపదాసు స్వేత ఉపాధ్యక్షురాలిగా మారెపల్లి జ్యోతి ప్రధాన కార్యదర్శిరాలుగా రంగు స్వాతి విరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దామెరకొండ కొమురయ్య బాసాని మార్కండేయ బాసాని రవి మారెపల్లి కట్టయ్య మారే పెల్లి రాజేందర్ చింతల రవిపాల్ ప్రపంచ రెడ్డి యం డి రఫీ మండల యూత్ అధ్యక్షులు సాధు నాగరాజు వడ్డెపల్లి పత్తి శ్రీను మారెపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు….