Listen to this article

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 29-05-2025

నర్సంపేట మున్సిపాల్టీలో 12 వర్డ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు కమిషనర్ సూచించారు. మరియు సిబ్బంది సైడ్ కాలువలు మరియు డ్రైనేజ్ వ్యవస్థను మరియు రోడ్ కి ఇరువైపుల ఉన్నటువంటి పిచ్చిమొక్కలని తొలగించడం.జరిగింది అదేవిధంగా వీధి లైట్స్ తదితర అంశాలపై చర్చించారు.వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు ఇండ్లలో అప్రమత్తంగా ఉండాలి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని కమిషనర్ కటాo భాస్కర్ మరియు ఏ ఈ జి.రాజేష్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ నాగరాజు వర్డ్ ఆఫీసర్ శ్రీనివాస్.మరియు సిబ్బంది పాల్గొన్నారు.