Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ మరియు
ఎం ఎస్ పి, జిల్లా, అధ్యక్షులు కనుమూరి కోటేశ్వరరావు మాదిగ , జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు వడ్లమూడి కోటేశ్వరి మాదిగ గురజాల, నియోజకవర్గం అధ్యక్షులు తాళ్లూరి రెబకా మాదిగ, ఈ కార్యక్రమం చిరుగూరి నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో, ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి, పోలిపోగు రాములు మాదిగ ,మహిళా కమిట గూడూరి మాణిక్యం మాదిగ టౌన్ అధ్యక్షులు , బిరుదు కోటేశ్వరి మాదిగ టౌన్ ఉపాధ్యక్షులు కాకాని చిన్నమ్మాయి మాదిగ, టౌన్ ధాన కార్యదర్శి దేవర రోజమ్మ మాదిగ టౌన్ కార్యదర్శి పేరు పోగు రూతమ్మ మాదిగ టౌన్ ట్రెజరర్ యశోదమ్మ మాదిగ,, ఈ కార్యక్రమంలో తదితరులు మహిళలు నాయకత్వం పాల్గొని జయప్రదం చేశారు