Listen to this article

జనం న్యూస్ మే 29,

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ తోము మండలంలోని దిర్సంపల్లి గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ, సబ్సిడీపై 50 శాతం సబ్సిడీతో వచ్చిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.