Listen to this article

జనంన్యూస్. 29. నిజామాబాదు. రూరల్ ప్రతినిధి. శ్రీనివాస్.

ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన తోట కీర్తన అనే విద్యార్థిని ధర్మారం B ప్రభుత్వ కళాశాలలో చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన కీర్తన ఇంటర్మీడియట్ బైపిసి గ్రూప్ 993/1000 గాను మార్కులతో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించినందుకు గాను నిజాంబాద్ రూరల్ గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శాలువతో సత్కరించి పారితోషకం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో : కాంగ్రెస్ పార్టీ ఇందల్వాయి మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, మల్లాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తోట ప్రకాష్, తోట కిషన్,పింబడి గంగాధర్ పాల్గొన్నారు.