Listen to this article

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

సిరాజ్ అనుచరులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.సిరాజ్ ఆదేశాలతో ఖాజీపేటలోని మరో యువకున్ని కలిసిన ఫర్హాన్.ఖాజిపేటకు చెందిన ఆ యువకున్ని సైతం అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లోని మిత్రులతో పాటు, ఆన్లైన్ చాటింగ్ మెసేజ్ లను రిట్రీవ్ చేసి పరిశీలన.తనతో కలిసి పనిచేసేందుకు టీమ్ ను సిద్దం చేయాలని ఫర్హాన్ కు సిరాజ్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సిరాజ్ దోస్తీ తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే దానిపై ఆరా తీస్తున్న అధికారులు..