

ఈరోజు కాట్రేనికోన మండలం వేట్లపాలెం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దేశ సంస్కృతిని కాపాడినటువంటి పవిత్ర మూర్తి గూర్చి అందరికీ తెలియజేయడం జరిగినది అలాగే మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతులు కావాలని ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెంది ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ బిజెపి సీనియర్ నాయకులు మట్టా సూరిబాబు గుత్తుల భైరవమూర్తి సాన బోయిన సుశీల ముమ్మిడివరం ఖండ. ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు శీలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు
