

జనం న్యూస్, మే 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి బీసీ సంఘం సిద్దిపేట జిల్లా కొమ్ము ఉమేష్ యాదవ్ అన్నారు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను అరికట్టాలి నిబంధనలు పాటించలేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి చట్ట విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని యూనిఫాం పుస్తకాలు అమ్మకుండా చర్యలు చేపట్టాలి లేని పక్షాన పెద్ద ఎత్తున ఆర్డిఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో రాజు యాదవ్,నరేష్ శీను కృష్ణపురం లక్ష్మణ్ బాబ్ తదితరులు పాల్గొన్నారు