

జనం న్యూస్ మే 30
సంగారెడ్డి జిల్లా పాటి గ్రామ శివారులో ఉన్న అను ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది.వెల్డింగ్ చేస్తుండగా షార్ట్ సర్కిల్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు వారుతెలిపారు.విషయం తెలుసుకున్న అగ్ని మాపక దళం మంటలను అదుపు లోకి తీసుకోవడానికి 3 అగ్ని మాపక దళాలు రంగంలోకి దిగిన మంటలు అదుపులోకి రాలేదు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆస్తి నష్టమే చాలా జరిగి ఉండొచ్చు అని అగ్ని మాపక అధికారులు తెలిపారు.